ePaper
More
    HomeసినిమాMahesh Babu | ఈడీ అధికారులకు మహేశ్​బాబు లేఖ

    Mahesh Babu | ఈడీ అధికారులకు మహేశ్​బాబు లేఖ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Mahesh Babu | ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ED) అధికారులకు హీరో మహేశ్​ బాబు లేఖ రాశారు. షూటింగ్‌(Shooting) కారణంగా విచారణకు రాలేనని పేర్కొన్నారు. విచారణకు మరో తేదీ ఇవ్వాలని లేఖలో ఈడీ(ED)ని కోరారు. సాయిసూర్య డెవలపర్‌(Saisurya Developer) కేసులో మహేశ్​బాబును ఈడీ విచారణకు పిలిచిన విషయం తెలిసిందే.

    Mahesh Babu | సాయి సూర్య డెవలపర్స్​ బ్రాండ్​ అంబాసిడర్​గా మహేశ్​బాబు

    సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ మనీ లాండరింగ్(Money Laundering)​కు పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ కంపెనీకి ​మహేశ్​బాబు బ్రాండ్​ అంబాసిడర్​(Brand Ambassador)గా ఉన్నారు. కంపెనీ తరఫున ప్రమోషన్ చేసి ప్రజలు పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించారని మహేశ్​ బాబు(Mahesh Babu)కు ఈడీ ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది. కాగా.. సురానా గ్రూప్, సాయిసూర్య డెవలపర్స్ కంపెనీలకు ప్రమోషన్స్ promotions చేసేందుకు మహేశ్‌ బాబు రూ.5.90 కోట్లు తీసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...