ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిGold Prices | పసిడి పరుగులు.. రూ.లక్ష మార్క్​ను టచ్​ చేసిన ధర

    Gold Prices | పసిడి పరుగులు.. రూ.లక్ష మార్క్​ను టచ్​ చేసిన ధర

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Gold Prices | బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. శ్రావణ మాసం (Shravan Masam) పెళ్లిళ్ల సీజన్​ కావడంతో చాలామంది బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటారు. కానీ సామాన్యులకు అందనంత దూరంలో బంగారం ధర ఉంటుంది. మంగళవారం కామారెడ్డిలో (Kamareddy) తులం బంగారం ధర రూ. లక్ష పలికింది.

    సోమవారం సాయంత్రం తులం బంగారం ధర రూ.99,600 ఉండగా మంగళవారం రూ. లక్ష మార్క్​ను టచ్​ చేసింది. గత కొద్దిరోజులుగా బంగారం ధరలు(Gold Prices) పెరుగుతూనే ఉన్నాయి.

    Gold Prices | ఈనెల 26వ తేదీ నుంచి పెళ్లిళ్ల సీజన్​

    ప్రస్తుతం ఈనెల 26 నుంచి పెళ్లిళ్లకు శుభముహూర్తాలు ఉన్న వేళ.. బంగారం ధరలు(Gold Rates) పెరుగుతుండడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. పెళ్లిళ్ల సీజన్(Wedding Season) మొదలయ్యే వరకు తగ్గుతుందని భావించిన ప్రజలకు మంగళవారం నాటి ధరలు షాక్​కు గురిచేశాయి. రూ.లక్షతో ఆగకుండా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని స్వర్ణకారులు చెబుతున్నారు.

    More like this

    ACB Raid | రూ.4 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన అధికారిణి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. కార్యాలయాలకు వచ్చే వారి నుంచి అందిన...

    Sub Collector Vikas Mahato | పీహెచ్​సీ సబ్​సెంటర్​ నిర్మాణం కోసం స్థల పరిశీలన

    అక్షరటుడే, కోటగిరి: Sub Collector Vikas Mahato | పోతంగల్ (Pothangal)​ మండలంలోని హెగ్డేలి(Hegdely) గ్రామానికి మంగళవారం బోధన్​...

    Maggari Hanmandlu | బీఆర్​ఎస్​కు షాక్​.. పార్టీకి సొసైటీ ఛైర్మన్​ రాజీనామా

    అక్షరటుడే, బోధన్​: Maggari Hanmandlu | బీఆర్​ఎస్​కు షాక్​ తగిలింది. ఇటీవల పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్​...