ePaper
More
    HomeతెలంగాణMeenakshi Natarajan | మీనాక్షి నటరాజన్​ను కలిసిన నేతలు

    Meenakshi Natarajan | మీనాక్షి నటరాజన్​ను కలిసిన నేతలు

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Meenakshi Natarajan | రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్​ను పలువురు జిల్లా నేతలు కలిశారు. రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (Rural MLA Bhupathi Reddy), ఆర్మూర్​ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్​ రెడ్డి (Vinay Reddy, in-charge of Armoor constituency) బుధవారం ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రూరల్​, ఆర్మూర్​ నియోజకవర్గాలకు సంబంధించిన తాజా రాజకీయాలపై ఆమెతో చర్చించినట్లు వారు పేర్కొన్నారు.

    More like this

    Nandipet | వెల్మల్​ గ్రామానికి బాడీ ఫ్రీజర్​ అందజేత

    అక్షరటుడు, నందిపేట్ ​: Nandipet | వెల్మల్(Velmal)​ గ్రామానికి బాడీ ఫ్రీజర్​ను మంగళవారం అందజేశారు. నందిపేట మండలం కేదారీశ్వర...

    Rohith Sharma | అర్ధ‌రాత్రి ఆసుప‌త్రికి వెళ్లిన రోహిత్ శ‌ర్మ‌.. అభిమానుల్లో ఆందోళ‌న‌, అస‌లు వాస్తవం ఇది!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rohith Sharma | టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ సోమవారం అర్ధరాత్రి ముంబయిలోని...

    Allu Aravind | అల్లు అరవింద్‌కు జీహెచ్ఎంసీ షోకాజ్ నోటీసులు.. ‘అల్లు బిజినెస్ పార్క్’పై వివాదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Allu Aravind | అల్లు ఫ్యామిలీకి కాంగ్రెస్ ప్ర‌భుత్వం(Congress Government) షాకుల మీద షాకులు...