HomeతెలంగాణMeenakshi Natarajan | మీనాక్షి నటరాజన్​ను కలిసిన నేతలు

Meenakshi Natarajan | మీనాక్షి నటరాజన్​ను కలిసిన నేతలు

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: Meenakshi Natarajan | రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్​ను పలువురు జిల్లా నేతలు కలిశారు. రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (Rural MLA Bhupathi Reddy), ఆర్మూర్​ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్​ రెడ్డి (Vinay Reddy, in-charge of Armoor constituency) బుధవారం ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రూరల్​, ఆర్మూర్​ నియోజకవర్గాలకు సంబంధించిన తాజా రాజకీయాలపై ఆమెతో చర్చించినట్లు వారు పేర్కొన్నారు.