ePaper
More
    HomeతెలంగాణLandmine explod | ములుగు జిల్లా వాజేడులో పేలిన మందుపాతర.. ముగ్గురు పోలీసుల దుర్మరణం

    Landmine explod | ములుగు జిల్లా వాజేడులో పేలిన మందుపాతర.. ముగ్గురు పోలీసుల దుర్మరణం

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Landmine explod : ములుగు జిల్లా వాజేడులో దారుణం చోటుచేసుకుంది. పోలీసులు కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ దాడిలో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసులపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో తెలంగాణ సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

    More like this

    September 9 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 9 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 9,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    Free sewing machine training | వెల్లుట్లలో అందుబాటులోకి ఉచిత కుట్టుమిషన్ శిక్షణ.. 50 శాతం సబ్సిడీపై మిషన్​ల అందజేత

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Free sewing machine training : కామారెడ్డి Kamareddy జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల...

    Tirupati-Shirdi train | చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం సానుకూల స్పందన.. ఇకపై నిత్యం తిరుపతి – షిర్డీ రైలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tirupati-Shirdi train | తిరుపతి-షిర్డీ మధ్య నిత్యం ఎక్స్‌ప్రెస్‌​ రైలు నడపాలని ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh...