Homeజిల్లాలుకామారెడ్డిBanswada Mandal | లాడ్జిని ప్రారంభించిన ఆగ్రోస్‌ ఛైర్మన్​

Banswada Mandal | లాడ్జిని ప్రారంభించిన ఆగ్రోస్‌ ఛైర్మన్​

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Banswada Mandal | పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేటీ లాడ్జిని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ కాసుల బాలరాజ్‌ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో అధునాతన వసతులతో వసతి కోసం లాడ్జి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఖాజామియ్యా, అథర్‌ పఠాన్, బోయిని శంకర్, విజయ్‌ ప్రకాష్, గంగాధర్, శ్రీను, కమలాకర్‌ రెడ్డి, నబీ, దూద్, రబ్బాని పాల్గొన్నారు.

Must Read
Related News