ePaper
More
    HomeతెలంగాణGHMC | జీహెచ్​ఎంసీ కార్పొరేటర్లతో కిషన్‌రెడ్డి భేటీ

    GHMC | జీహెచ్​ఎంసీ కార్పొరేటర్లతో కిషన్‌రెడ్డి భేటీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GHMC | జీహెచ్​ఎంసీ బీజేపీ (BJP) కార్పొరేటర్లతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి (Kishan Reddy) మంగళవారం సమావేశం అయ్యారు.

    బుధవారం బల్దియా సమావేశం జరగనుంది. ఈ మీటింగ్​లో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్పొరేటర్లకు కిషన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇటీవల బీజేపీ నేతలు బస్తీ పర్యటనలు చేపట్టారు. ఈ పర్యటనల్లో వచ్చిన సమస్యలను జీహెచ్‌ఎంసీ(GHMC) కౌన్సిల్‌ సమావేశం (Council Meetin)లో లేవనెత్తాలని ఆయన సూచించారు.

    వర్షాకాలం సన్నద్ధతపై ప్రశ్నించాలని ఆదేశించారు. గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాద ఘటనపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాలని కార్పొరేటర్లకు సూచించారు. ఇటీవల పాతబస్తీలోని మీర్​చౌక్​లో గల గుల్జార్​హౌస్​లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. అధికారుల నిర్లక్ష్యంతోనే తమ వారు మృతి చెందారని ఆరోపించారు. ఈ క్రమంలో ఈ అంశాన్ని మీటింగ్​లో లేవనెత్తాలని కిషన్​ రెడ్డి సూచించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...