ePaper
More
    Homeఅంతర్జాతీయంOperation Sindoor | లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది హతం

    Operation Sindoor | లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది హతం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Sindoor | పహల్​గామ్​​ ఉగ్రదాడికి (pahalgam terror attack) ప్రతీకారంగా భారత్​ ఆపరేషన్​ సిందూర్ (operation sindoor) పేరిట ఉగ్రస్థావరాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. పీవోకేతో పాటు పాకిస్తాన్​లోని జరిపిన ఈ దాడుల్లో దాదాపు వంద మంది ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. ఇందులో పలువురు కీలక ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌లకు చెందిన ఐదుగురు కీలక ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. వీరు గతంలో భారత్​పై ఉగ్రదాడులకు కుట్రపన్నారని అధికారులు తెలిపారు. లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది అబు జిందాల్​ కూడా భారత్​ దాడుల్లో మృతి చెందాడు. జైషే మహ్మద్​ చీఫ్​ మసూద్​ అజార్​ కుటుంబ సభ్యులు కూడా మరణించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...