ePaper
More
    HomeతెలంగాణKCR | కేసీఆర్​ కీలక నిర్ణయం..

    KCR | కేసీఆర్​ కీలక నిర్ణయం..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:KCR | బీఆర్​ఎస్​ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్( Former Chief Minister KCR)​ కీలక నిర్ణయం తీసుకున్నారు.

    కాళేశ్వరం కమిషన్​ ఇటీవల కేసీఆర్​కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్​ 5న విచారణకు హాజరు కావాలని కమిషన్​ నోటీసు(Commission Notice)ల్లో పేర్కొంది. కమిషన్​ విచారణకు హాజరు అవుతానని కేసీఆర్​ ఇటీవల తెలిపారు. ఈ మేరకు నోటీసులు అందుకున్న అప్పటి నీటిపారుదల శాఖ మంత్రితో కేసీఆర్​ ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్​(Erravelli Farmhouse)లో రెండు సార్లు భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఈ నెల 5న కాకుండా 11న విచారణకు వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు.

    కాళేశ్వరం కమిషన్​ కేసీఆర్​తో పాటు, మాజీ మంత్రులు హరీశ్​రావు(Former Minister Harish Rao), ఈటల రాజేందర్(Etala Rajender)​కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్​ 5న కేసీఆర్​, 6న హరీశ్​రావు, 9న ఈటలను విచారణకు రావాలని కమిషన్​ పేర్కొంది. ఈ క్రమంలో కేసీఆర్​ జూన్​ 5కు బదులుగా 11న విచారణకు హాజరు అవుతానని కమిషన్​కు తెలిపారు.

    READ ALSO  Padi Kaushik Reddy | ఈటల సీఎం కావాలనుకున్నారు.. పాడి కౌశిక్​రెడ్డి​ సంచలన వ్యాఖ్యలు

    ఈ విషయాన్ని ఆయన కమిషన్​కు తెలపగా అంగీకరించింది. కాగా.. తాను విచారణకు హాజరు అవుతానని మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా తెలిపిన విషయం తెలిసిందే. మరో మాజీ మంత్రి హరీశ్​రావు విచారణకు హాజరు అవుతారా..? అయితే ఏ రోజు వెళ్తారనే..? విషయాలు ఇంకా వెల్లడించలేదు.

    Latest articles

    Fertilizers | ఎరువుల గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్​

    అక్షరటుడే, బోధన్: Fertilizers | ఎడపల్లి (Ydapalli) మండల కేంద్రంలోని సింగిల్ విండో సొసైటీ గోదాంను (Single Window...

    Telangana University | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. తెలంగాణ యూనివర్సిటీలో ఇంజినీరింగ్​ కాలేజీ !

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Telangana University | ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad)​ జిల్లా విద్యార్థుల కల నెరవేరబోతుంది. అన్ని...

    Sirikonda | అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

    అక్షరటుడే, ఇందల్వాయి: Sirikonda | సిరికొండ మండలంలోని మైలారం శివారులో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు....

    Bharosa Center | మహిళలు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం: సీపీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bharosa Center | బాధిత మహిళలకు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం పనిచేస్తుందని సీపీ...

    More like this

    Fertilizers | ఎరువుల గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్​

    అక్షరటుడే, బోధన్: Fertilizers | ఎడపల్లి (Ydapalli) మండల కేంద్రంలోని సింగిల్ విండో సొసైటీ గోదాంను (Single Window...

    Telangana University | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. తెలంగాణ యూనివర్సిటీలో ఇంజినీరింగ్​ కాలేజీ !

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Telangana University | ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad)​ జిల్లా విద్యార్థుల కల నెరవేరబోతుంది. అన్ని...

    Sirikonda | అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

    అక్షరటుడే, ఇందల్వాయి: Sirikonda | సిరికొండ మండలంలోని మైలారం శివారులో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు....