HomeతెలంగాణBRS | వేదికపైకి చేరుకున్న గులాబీ బాస్​

BRS | వేదికపైకి చేరుకున్న గులాబీ బాస్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BRS | వరంగల్ warangal​ సమీపంలోని ఎల్కతుర్తిలో జరుగుతున్న బీఆర్​ఎస్​ brs రజతోత్సవ సభ వేదిక మీదకు గులాబీ బాస్​ కేసీఆర్ kcr​ చేరుకున్నారు. గంటల కొద్ది వేచి చూస్తున్న నాయకులు, కార్యకర్తలు బీఆర్​ఎస్​ అధినేత రాగానే నినాదాలతో హోరెత్తించారు. కేసీఆర్​ రాకతో సభ ప్రాంగణం జై తెలంగాణ.. జై కేసీఆర్​ నినాదాలతో హోరెత్తితింది. కేసీఆర్​ స్పీచ్​ కోసం నాయకులు, కార్యకర్తలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.