Homeజిల్లాలుకామారెడ్డిKalyana lakshmi | కల్యాణ లక్ష్మి పథకం పేదలకు వరం

Kalyana lakshmi | కల్యాణ లక్ష్మి పథకం పేదలకు వరం

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్: Kalyana lakshmi | పేదలకు కల్యాణ లక్ష్మి పథకం వరంలాంటిదని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు (MLA Thota Lakshmi Kantha Rao) అన్నారు. పిట్లం మార్కెట్​ యార్డు (Pitlam Market Yard) ఆవరణంలో పిట్లం(Pitlam), నిజాంసాగర్​(Nizamasagar) మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​(Shadi Mubarak) చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్​ ప్రభుత్వం అన్నివర్గాలకు సమన్యాయం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోందన్నారు. నిజాంసాగర్​ మండలంలోని 11 మంది లబ్ధిదారులకు దళితబంధు చెక్కులను అందజేశారు. ఆయన వెంట పిట్లం మార్కెట్​ కమిటీ ఛైర్మన్​ మనోజ్​కుమార్​, కాంగ్రెస్​ పార్టీ నిజాంసాగర్​, మహమ్మద్​ నగర్​ మండలాల అధ్యక్షుడు ఏలె మల్లిఖార్జున్​, రవీందర్​ రెడ్డి, రెండు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Must Read
Related News