ePaper
More
    HomeతెలంగాణKaloji Literary Award | రచయిత్రి నెల్లుట్ల రమాదేవికి వరించిన ప్రజాకవి కాళోజీ సాహితీ పురస్కారం

    Kaloji Literary Award | రచయిత్రి నెల్లుట్ల రమాదేవికి వరించిన ప్రజాకవి కాళోజీ సాహితీ పురస్కారం

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Kaloji Literary Award | ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు Kaloji Narayana Rao పేరిట తెలంగాణ సర్కారు ఏటా సాహితీ పురస్కారం అందజేస్తోంది.

    ప్రతిష్ఠాత్మకమైన ఈ సాహితీ పురస్కారం – 2025 సంవత్సరానికి గాను కవయిత్రి, రచయిత్రి నెల్లుట్ల రమాదేవి Nellutla Ramadevi ఎంపికయ్యారు.

    ఈ మేరకు ఆమెకు ముఖ్యమంత్రి CM రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ఏటా ప్రతిష్ఠాత్మకమైన కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం ప్రదానం చేస్తున్నారు.

    Kaloji Literary Award | అందెశ్రీ అధ్యక్షతన..

    ప్రజా కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ Andesri అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ.. 2025 సంవత్సరానికి ప్రముఖ కవయిత్రి నెల్లుట్ల రమాదేవిని ఎంపిక చేసింది.

    కమిటీ ఎంపికను ఆమోదించిన ముఖ్యమంత్రి.. రమాదేవికి అభినందనలు తెలిపారు. సెప్టెంబరు 9, 2025 రవీంద్రభారతిలో జరిగే కాళోజీ జయంతి వేడుకలలో ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు.

    More like this

    Indian Hockey Team | ఆసియా క‌ప్‌లో చ‌రిత్ర సృష్టించిన భారత్.. ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియా చిత్తు

    indian hockey team | భారత హాకీ Hockey జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ Asia Cup...

    Madhuyaski Goud | కామారెడ్డి ప్రజలను కేసీఆర్ పరామర్శించకపోవడం సరికాదు : మధుయాస్కి గౌడ్

    అక్షరటుడే, కామారెడ్డి : Madhuyaski Goud : కామారెడ్డి నుంచి పోటీ చేసిన కేసీఆర్.. ఇక్కడ వరదలతో ఇబ్బందులు...

    Bigg Boss 9 | గ్రాండ్‌గా బిగ్ బాస్ లాంచింగ్​.. హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ ఎవ‌రెవ‌రంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 (Bigg boss 9) ఎప్పుడెప్పుడు...