ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​EX Mla Jeevan Reddy | రైతుల కష్టాలు తీర్చిన ప్రాజెక్ట్​ కాళేశ్వరం

    EX Mla Jeevan Reddy | రైతుల కష్టాలు తీర్చిన ప్రాజెక్ట్​ కాళేశ్వరం

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్​: EX Mla Jeevan Reddy | తెలంగాణ రైతుల కష్టాలు తీర్చిన ప్రాజెక్ట్ కాళేశ్వరం అని బీఆర్​ఎస్​ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి పేర్కొన్నారు. ​కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) ద్వారా నీటి విడుదల జరిగి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ (KCR) అపర భగీరథ యత్నానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిదర్శనమని పేర్కొన్నారు. కాళేశ్వరం గురించి అవగాహన లేని కాంగ్రెస్​, బీజేపీలు ప్రాజెక్ట్​పై విషం కక్కుతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మహా జలశక్తి పీఠమని, దేశానికే మార్గదర్శకం చేసిన సాగునీటి పాఠమని జీవన్ రెడ్డి అభివర్ణించారు.

    EX Mla Jeevan Reddy | హామీల అమలులో కాంగ్రెస్​ విఫలం

    కాళేశ్వరం ద్వారా కేసీఆర్ సాగునీటిని పారిస్తే, కాంగ్రెస్ విషం పారిస్తోందని జీవన్​రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసగిస్తున్న కాంగ్రెస్​ పార్టీ.. ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్​ పాలిటిక్స్​ చేస్తోందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవినీతిని అంటగట్టి కేసీఆర్​కు నోటీసులు ఇచ్చి అవమానించిన కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు.

    Latest articles

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    More like this

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...