ePaper
More
    HomeతెలంగాణPothangal | మద్దతు ధర పెంపుపై హర్షం.. మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం

    Pothangal | మద్దతు ధర పెంపుపై హర్షం.. మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం

    Published on

    అక్షరటుడే,కోటగిరి: Pothangal | పోతంగల్​ మండల కేంద్రంలోని బస్టాండ్​ ఆవరణలో ప్రధాని మోదీ (PM Modi) చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పంటలకు మద్దతు ధర పెంచినందుకు హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు.

    ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కల్లూరి హన్మాండ్లు (బజరంగ్​) మాట్లాడుతూ.. కేంద్రం 14 రకాల పంటలకు మద్దతు ధర పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బాన్సువాడ ఓబీసీ మోర్చా (Banswada OBC Morcha) కన్వీనర్​ నాగం సాయిలు, మక్కయ్య, కిరణ్​ సేట్, అశోక్, శంకర్, విజయ్, దిగంబర్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Best Teacher Award | నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలి

    అక్షరటుడే, ఇందూరు : Best Teacher Award | విద్యార్థులకు కేవలం మార్కులు, ర్యాంకుల చదువులు కాకుండా.. నైతిక...

    Kaloji Narayana Rao | ఘనంగా ప్రజాకవి కాళోజీ జయంతి

    అక్షరటుడే, ఇందూరు: Kaloji Narayana Rao | ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు....

    National Highway | అదుపు తప్పిన టిప్పర్.. తప్పిన భారీ ప్రమాదం

    అక్షరటుడే, డిచ్​పల్లి: National Highway | మండలంలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది....