children missing | చెరువులో ఈతకు వెళ్లి ఐదుగురి చిన్నారుల గల్లంతు
children missing | చెరువులో ఈతకు వెళ్లి ఐదుగురి చిన్నారుల గల్లంతు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IPL 2025 : పహల్ గామ్ ​ఉగ్రదాడి.. ఆపరేషన్​ సిందూర్​తో భారత్​ ప్రతిదాడి.. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఆగిపోయిన IPL సందడి.. కాల్పుల విరమణ అనంతరం తిరిగి ప్రారంభం కాబోతోంది. ఈ నెల 17 నుంచి IPL పున:ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

17వ తేదీన RCB vs KKR తలపడనున్నాయి. మిగతా 17 మ్యాచ్​లను ఆరు స్టేడియాల్లో నిర్వహిస్తామని వెల్లడించారు. మే 29న క్వాలిఫయర్ 1, మే 30న ఎలిమినేటర్, జూన్ 1న క్వాలిఫయర్ 2, జూన్ 3న ఫైనల్ మ్యాచ్ ఉంటాయని వివరించారు.