ePaper
More
    HomeతెలంగాణOne Town SHO | ఇందూరు వాసి ముంబయిలో ప్రత్యక్ష్యం

    One Town SHO | ఇందూరు వాసి ముంబయిలో ప్రత్యక్ష్యం

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: SHO Raghupathi | జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ముంబయిలో ప్రత్యక్షమయ్యాడు. వన్​ టౌన్​ ఎస్​హెచ్​వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయిలోని విక్రోలి వెస్ట్​లో (Vikhroli West in Mumbai) ఓ ఫుట్​పాత్​పై జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఉన్నాడన్నారు. అక్కడి వాళ్లు విచారించగా..తాను నిజామాబాద్​కు చెందిన వ్యక్తినని చెబుతున్నప్పటికీ పూర్తి వివరాలు చెప్పలేకపోతున్నాడని తెలిపారు. ఇంగ్లిష్​లో దారాళంగా మాట్లాడుతున్నాడని.. ఫోటో చూసి సంబంధిత వ్యక్తులైవరైనా ఉంటే 1వ టౌన్​లో సంప్రదించాలని సూచించారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...