ePaper
More
    HomeజాతీయంJammu Kashmir | పాకిస్తాన్ దాడిలో భారత అధికారి మృతి

    Jammu Kashmir | పాకిస్తాన్ దాడిలో భారత అధికారి మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Jammu Kashmir | భారత్​ – పాక్​ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఆపరేషన్​ సిందూర్​తో ఖంగుతిన్న పాక్​ మూడో రోజు భారత్​పై దాడి చేసింది.

    శుక్రవారం అర్ధరాత్రి సరిహద్దు వెంబడి డ్రోన్లతో దాడులకు తెగబడింది. ప్రజలు, ఎయిర్​పోర్టులు, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. పాక్​ దాడులను భారత ఆర్మీ తిప్పికొట్టింది. అయితే జ‌మ్మూక‌శ్మీర్‌లోని రాజౌరి పట్టణంపై పాక్ దాడి చేసింది. ఈ ఘటనలో రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ Rajouri adcp Raj Kumar తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...