HomeUncategorizedJammu Kashmir | పాకిస్తాన్ దాడిలో భారత అధికారి మృతి

Jammu Kashmir | పాకిస్తాన్ దాడిలో భారత అధికారి మృతి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Jammu Kashmir | భారత్​ – పాక్​ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఆపరేషన్​ సిందూర్​తో ఖంగుతిన్న పాక్​ మూడో రోజు భారత్​పై దాడి చేసింది.

శుక్రవారం అర్ధరాత్రి సరిహద్దు వెంబడి డ్రోన్లతో దాడులకు తెగబడింది. ప్రజలు, ఎయిర్​పోర్టులు, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. పాక్​ దాడులను భారత ఆర్మీ తిప్పికొట్టింది. అయితే జ‌మ్మూక‌శ్మీర్‌లోని రాజౌరి పట్టణంపై పాక్ దాడి చేసింది. ఈ ఘటనలో రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ Rajouri adcp Raj Kumar తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.