HomeUncategorizedPakistani fighter jets | శ్రీనగర్‌లో రెండు పాక్ ఫైటర్ జెట్స్​ను కూల్చేసిన భారత్

Pakistani fighter jets | శ్రీనగర్‌లో రెండు పాక్ ఫైటర్ జెట్స్​ను కూల్చేసిన భారత్

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: Pakistani fighter jets : శ్రీనగర్‌లో 2 పాక్ ఫైటర్ జెట్స్ ను భారత్ కూల్చేసింది. ఆకాష్‌ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్(Akash Air Defense System) ద్వారా పాక్ జెట్స్ ను ఇండియన్​ ఆర్మీ కూల్చివేసింది. యుద్ధ విమానాలు కూల్చేసమయంలో పాక్​ పైలట్లు వాటిల్లో నుంచి దూకేశారు. శ్రీనగర్ ప్రాంతంలో వారు ల్యాండ్ అయ్యారు. వారి కోసం భారత భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. మరోవైపు పాక్‌ దాడుల్ని భారత రక్షణవ్యవస్థలు సమర్థంగా తిప్పికొడుతున్నాయి. S-400 డిఫెన్స్‌ సిస్టమ్‌(S-400 defense system), ఆకాష్‌ మిసైల్‌(Akash Missile), L-70, Zu-33, షిల్కా మెరుగ్గా పనితీరు కనబరుస్తున్నాయి.