ePaper
More
    HomeజాతీయంCyber ​​criminals | భారత్ - పాక్ పోరు.. సందట్లో సడేమియాలా సైబర్ నేరగాళ్ల దోపిడీ

    Cyber ​​criminals | భారత్ – పాక్ పోరు.. సందట్లో సడేమియాలా సైబర్ నేరగాళ్ల దోపిడీ

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Cyber ​​criminals : భారత్​ – పాకిస్తాన్​ నడుమ ఓ వైపు భీకర పోరు కొనసాగుతోంది. సరిహద్దు గ్రామాల అమాయక ప్రజలే లక్ష్యంగా పాక్​ డ్రోన్లతో దాడికి తెగబడుతోంది. భారత్​ indian army వాటిని దీటుగా ఎదుర్కొని నేలమట్టం చేస్తోంది. దీంతో పాటు ప్రతిదాడులు కొనసాగిస్తోంది.

    ఇదిలా ఉండగా.. సందట్లో సడేమియాలా సైబర్​ నేరగాళ్లు cyber criminals fake messages విజృంభిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొత్త మోసానికి తెరలేపారు. ఆర్మీ అధికారులమంటూ అమాయకులకు ఫోన్​ చేస్తూ.. అందినకాడికి దండుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ rtc MD VC Sajjanar స్పందించారు. ఈ విషయమై ప్రజలను అప్రమత్తం చేశారు. నకిలీ అధికారులను నమ్మొద్దని హెచ్చరించారు. డోనేషన్ల పేరుతో ఫోన్లు వస్తే స్పందించవద్దని సూచించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...