ePaper
More
    Homeభక్తిLord Venkateshwara | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వ దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..

    Lord Venkateshwara | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వ దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..

    Published on

    అక్షరటుడే, తిరుమల: Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

    టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న వేంకటేశ్వర స్వామిని 84,571 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,372 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ. 3.49 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. వేసవి సెలవుల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా కొండపై భక్తుల రద్దీ పెరిగింది. టీటీడీ అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.

    More like this

    Banswada Mandal | ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada Mandal | బాన్సువాడ మండలం హన్మాజిపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (Hanmajipet Primary Health...

    Local Body Elections | ఎన్నెన్ని ‘కలలో’.. స్థానిక ఎన్నికల కోసం ఆశావహుల నిరీక్షణ

    అక్షరటుడే, కామారెడ్డి : Local Body Elections | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై (local body elections)...

    ACB Raid | రూ.4 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన అధికారిణి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. కార్యాలయాలకు వచ్చే వారి నుంచి అందిన...