ePaper
More
    HomeతెలంగాణHyderabad | హిమాయత్ సాగర్ పిల్లకాలువలో మొసలి ప్రత్యక్షం.. జూపార్క్​కు తరలించిన అధికారులు

    Hyderabad | హిమాయత్ సాగర్ పిల్లకాలువలో మొసలి ప్రత్యక్షం.. జూపార్క్​కు తరలించిన అధికారులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | పిల్ల కాలువలో మొసలి(Crocodile) ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయాందోళనయకు గురయ్యారు. ఈ ఘటన హైదరాబాద్​(Hyderabad) నగర శివారులో చోటు చేసుకుంది.

    రంగారెడ్డి జిల్లా శంషాబాద్​ మండలం కొత్వాల్​గూడ(Kotwalguda)లో మొసలి కనిపించింది. హిమాయత్ సాగర్ పిల్లకాలువలోకి మొసలి రావడంతో స్థానికులు గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీ శాఖ అధికారులు(Forest Department Officers) ఘటన స్థలానికి చేరుకొని దానిని బందించారు. అనంతరం మొసలిని నెహ్రూ జూపార్క్(Nehru Zoo Park)కు తరలించారు.

    More like this

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...

    RBI land transaction | వామ్మో.. ఎకరం ధర ఏకంగా రూ.800 కోట్లు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RBI land transaction | రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ)ను భారత్​ కేంద్ర బ్యాంకుగా పేర్కొంటారు. భారతీయ రిజర్వ్...

    UPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI limit increased : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ UPI) సేవల్లో కీలక మార్పులు...