ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​SRSP | ఎస్సారెస్పీని సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తులు

    SRSP | ఎస్సారెస్పీని సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తులు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: SRSP | జిల్లాలోని మెండోరా మండలం పోచంపాడ్​లో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టును (Sriramsagar Project) రాష్ట్ర హైకోర్టు (Highcourt) న్యాయమూర్తులు సందర్శించారు. జస్టిస్ పి సామ్ కోషి(Justice P Sam Koshy), జస్టిస్ సృజన (Justice Srujana)తో కూడిన బృందం శనివారం ప్రాజెక్టును పరిశీలించింది.

    నిర్మల్ (Nirmal) జిల్లాలో పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఎస్సారెస్పీని (SRSP) సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తులను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు.

    శ్రీరాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన అనంతరం, హైకోర్టు జడ్జిలు కలెక్టర్​తో భేటీ అయ్యారు. ప్రాజెక్టు గురించి, జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.

    More like this

    Lingampet | విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

    అక్షరటుడే, లింగంపేట: Lingampet | సెప్టెంబర్ 17న విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని మండల బీజేపీ (Lingampet BJP)...

    Hydraa | రూ.500 కోట్ల విలువైన భూమి కబ్జా.. షాకిచ్చిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని ప్రభుత్వ భూముల రక్షణ విషయంలో హైడ్రా దూకుడుగా...

    Bigala Ganesh Gupta | కిరణ్​కుమార్​ గౌడ్​కు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బిగాల

    అక్షరటుడే, ఇందూరు: Bigala Ganesh Gupta | ప్రముఖ న్యాయవాది కిరణ్​కుమార్​ గౌడ్​ శుక్రవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు....