ePaper
More
    HomeతెలంగాణKaleshwaram Commission | బీఆర్కే భవన్‌ చేరుకున్న హరీశ్​రావు

    Kaleshwaram Commission | బీఆర్కే భవన్‌ చేరుకున్న హరీశ్​రావు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్​ విచారణ కోసం మాజీ మంత్రి హరీశ్​రావు బీఆర్​కే భవన్(BRK Bhavan)​కు చేరుకున్నారు. మొదట తన నివాసం నుంచి తెలంగాణ భవన్​కు వెళ్లిన ఆయన అనంతరం బీఆర్​కే భవన్​కు వెళ్లారు. పీసీ ఘోష్ కమిషన్​(PC Ghosh Commission) ఆయనను విచారించనుంది. అయితే బహిరంగ విచారణలో తాము పాల్గొంటామంటూ బీఆర్‌ఎస్‌ న్యాయవాదులు పోలీసులతో వాగ్వాదం చేశారు. కాగా.. వారిని వెళ్లిపోవాలని పోలీసులు(Police) ఆదేశించారు. బహిరంగ విచారణకు ఎవరైనా హాజరు కావచ్చని పోలీసులతో వారు వాగ్వాదం చేశారు. కాగా హరీశ్​రావు(Harish Rao) విచారణ సందర్భంగా బీఆర్​కే భవన్​ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...