ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNasrullabad | అదనపు కట్నం కోసం వేధింపులు.. కేసు నమోదు

    Nasrullabad | అదనపు కట్నం కోసం వేధింపులు.. కేసు నమోదు

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ : Nasrullabad |  అదనపు కట్నం తీసుకు రావాలని వేధిస్తున్న భర్త, ఆయన మొదటి భార్యపై రెండో భార్య ఫిర్యాదు చేసినట్లు ఎస్సై లావణ్య SI lavanya తెలిపారు. నస్రుల్లాబాద్ nasrullabad మండలం అంకోల్ తండాకు చెందిన సంగీతను లింగంపేట్ lingampet మండలం నల్లమడుగు తండాకు చెందిన బన్సీ రెండో పెళ్లి చేసుకున్నాడు. అంతకుముందు జెమ్నిబాయిని మొదటి విహహం చేసుకొని విడాకులు తీసుకున్నాడు. సంగీతకు పిల్లలు పుట్టకపోవడంతో మొదటి భార్యను మళ్లీ ఇంటికి తీసుకొచ్చాడు. వారు ఇద్దరు కలిసి 8 నెలలుగా తనను వేధిస్తున్నారని సంగీత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

    More like this

    Stock Markets | ఐటీలో కొనసాగిన జోరు.. లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Stock Markets | భారత్‌, యూఎస్‌ల మధ్య ట్రేడ్‌ డీల్‌(Trade deal) వైపు అడుగులు...

    Kamareddy | సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...