ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిGP Worker | కరెంట్​ షాక్​తో జీపీ కార్మికుడి మృతి

    GP Worker | కరెంట్​ షాక్​తో జీపీ కార్మికుడి మృతి

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి :GP Worker | కరెంట్​ షాక్​(Electric Shock)తో జీపీ కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన నాగిరెడ్డిపేట మండలం nagireddypet mandal ఆత్మకూర్​ గ్రామంలో చోటు చేసుకుంది.

    గ్రామానికి చెందిన ఎండీ బాబా(35) గ్రామపంచాయతీ (Gram Panchayat)లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మంగళవారం గ్రామంలో విద్యుత్ స్తంభాలకు లైట్లు పెడుతుండగా ప్రమాదవశాత్తు షాక్​కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతుడికి భార్య కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

    More like this

    Best Teacher Award | ఉమ్మడిజిల్లాలో ఉత్తమ గురువులు వీరే..

    అక్షరటుడే, ఇందూరు/కామారెడ్డి: Best Teacher Award | ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయులను ప్రకటించింది....

    Migraine | మైగ్రేన్ సమస్యలతకు చింతపండుతో చెక్.. ఎలాగంటారా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Migraine | ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాల వల్ల తలనొప్పి, మైగ్రేషన్(Migraine) సమస్యలు...

    Best Teacher Award | ఉత్తమ ఉపాధ్యాయుడిగా బోర్గా(పి) జెడ్పీహెచ్​ఎస్​ హెచ్​ఎం శంకర్​

    అక్షరటుడే, ఇందూరు: Best Teacher Award | ఉపాధ్యాయుల దినోత్సవాన్ని (Teachers Day) పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ...