ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిEx Mla Jajala | నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి : మాజీ ఎమ్మెల్యే జాజాల

    Ex Mla Jajala | నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి : మాజీ ఎమ్మెల్యే జాజాల

    Published on

    అక్షరటుడే, గాంధారి: Ex Mla Jajala | భారీవర్షాలకు జరిగిన నష్టానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ అన్నారు. ఆదివారం గాంధారి (Gandhari) మండలంలో పర్యటించారు.

    భారీ వర్షానికి గంగమ్మ గుడి (Gamgamma Gudi), బొప్పాజి వాడి చెరువు కట్ట దెబ్బతినగా, మరమ్మతు పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరదల కారణంగా నష్టపోయినవారికి పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. రైతులకు బీఆర్‌ఎస్‌ పార్టీ (BRS Party) ఎల్లప్పుడు అండగా ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో పంట నష్టం అంచనా వేయించి రైతులకు నష్ట పరిహారం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Nizamabad City | నగరంలో రోడ్డు ప్రమాదం .. ఒకరికి తీవ్ర గాయాలు

    అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్​: Nizamabad City | నగరంలోని మూడవ టౌన్​ పరిధిలోని అయ్యప్పగుడి (Ayyappa Gudi) వద్ద...

    CM Revanth Reddy | మేడారం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక.. అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | రాష్ట్రంలోనే దేశవ్యాప్తంగా గుర్తింపు గిరిజన ఆధ్యాత్మిక క్షేత్రం మేడారంతో...

    SRSP | ఎస్సారెస్పీకి పెరిగిన ఇన్​ఫ్లో.. ఎనిమిది గేట్ల ఎత్తివేత

    అక్షరటుడే, ఆర్మూర్: SRSP | తెలంగాణ వరప్రదయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి (Sriram Sagar Project) ఎగువ ప్రాంతం...