ePaper
More
    HomeతెలంగాణSecunderabad | సికింద్రాబాద్​ డీఆర్​ఎంగా గోపాల కృష్ణన్​ నియామకం

    Secunderabad | సికింద్రాబాద్​ డీఆర్​ఎంగా గోపాల కృష్ణన్​ నియామకం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Secunderabad | సికింద్రాబాద్ (Secunderabad )​ డివిజన్​ డీఆర్​ఎం(డివిజనల్​ రైల్వే మేనేజర్​)గా ఆర్​ గోపాల కృష్ణన్​ నియమితులయ్యారు. ఈ మేరకు రైల్వేశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే హైదరాబాద్​ (Hyderabad) డివిజన్​ డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM)​గా సంతోష్ కుమార్ వర్మ నియమితులయ్యారు. వీరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆమోద ముద్ర వేశారు. దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) జీఎంగా సంజయ్​ కుమార్ శ్రీవాస్తవ​ ఇటీవల నియమితులయ్యారు. తాజాగా జోన్​ పరిధిలో ఇద్దరు డీఆర్​ఎంలను నియమిస్తూ రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...