ePaper
More
    HomeజాతీయంATM money | రూ.500 నోట్లకు గుడ్‌బై..! సెప్టెంబరు నాటికి 75% ఏటీఎంలల్లో రూ.100, రూ.200...

    ATM money | రూ.500 నోట్లకు గుడ్‌బై..! సెప్టెంబరు నాటికి 75% ఏటీఎంలల్లో రూ.100, రూ.200 నోట్లే..!

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: ATM money : సామాన్యులకు చిన్న నోట్ల అందుబాటును మెరుగుపరిచే లక్ష్యంతో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా Reserve Bank of India RBI (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు (WLAOs) తమ ఏటీఎంల ద్వారా రూ.100 , రూ.200 నోట్లు తప్పనిసరిగా విడుదల చేయాలని ఆదేశించింది.

    ఆర్బీఐ నిర్ణయం దశలవారీగా అమలవుతుంది. ఆర్బీఐ సర్క్యులర్ ప్రకారం.. సెప్టెంబరు 30, 2025 నాటికి దేశంలోని మొత్తం ఏటీఎంలలో ఒక కాసెట్ ద్వారా 75 శాతం రూ.100 , రూ.200 నోట్లు అందుబాటులో ఉంచాలి.

    మార్చి 31,2026 నాటికి ఏటీఎంలలో 90 శాతం రూ.100 , రూ.200 నోట్లనే తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రజలకు తరచూ అవసరమయ్యే చిన్న నోట్లు సులభంగా లభించేందుకు అవకాశం ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...