ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Godavari | గోదావరిలో 8 మంది యువకుల గల్లంతు

    Godavari | గోదావరిలో 8 మంది యువకుల గల్లంతు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Godavari | ఆంధ్రప్రదేశ్​లోని కోనసీమ జిల్లా (Konaseema district) ముమ్మిడివరం దగ్గర గోదావరిలో విషాదం చోటు చేసుకుంది.

    గోదావరిలో స్నానానికి వెళ్లిన 8 మంది యువకులు గల్లంతయ్యారు. కాకినాడ, రామచంద్రపురం (Kakinada, Ramachandrapuram), మండపేటకు చెందిన యువకులు గోదావరిలో స్నానం చేయడానికి వచ్చారు. ఈ క్రమంలో నదిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. గల్లంతైన వారు క్రాంతి, పాల్‌, సాయి, మహేష్‌, సతీష్‌, మహేష్‌, రాజేష్‌, రోహిత్‌గా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    More like this

    PCC Chief | మీరు కూడా బీజేపీలో విలీనమయ్యారు కదా? కేటీఆర్ అరెస్టు ఖాయమన్న పీసీసీ చీఫ్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PCC Chief | పార్టీ ఫిరాయింపుల గురించి మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు...

    SRSP | ఎస్సారెస్పీని సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తులు

    అక్షరటుడే, ఇందూరు: SRSP | జిల్లాలోని మెండోరా మండలం పోచంపాడ్​లో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టును (Sriramsagar Project) రాష్ట్ర...

    Uddhav Thackeray | రక్తం, క్రికెట్ కలిసి ప్రవహించలేవు.. పాక్ తో మ్యాచ్ పై ఉద్ధవ్ థాకరే ఆగ్రహం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Uddhav Thackeray | ఆసియా కప్లో భాగంగా దుబాయ్లో భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్లో జరగనున్న...