ePaper
More
    HomeజాతీయంOdisha | బాలిక సజీవ దహనానికి యత్నం.. పరిస్థితి విషమించడంతో విమానంలో ఢిల్లీకి తరలింపు

    Odisha | బాలిక సజీవ దహనానికి యత్నం.. పరిస్థితి విషమించడంతో విమానంలో ఢిల్లీకి తరలింపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Odisha | ఒడిశాలో ఓ బాలికను ముగ్గురు యువకులు సజీవ దహనం చేయడానికి యత్నించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి భువనేశ్వర్​ ఎయిమ్స్​లో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమించింది. దీంతో వైద్యులు ఆమెను విమానంలో ఢిల్లీ ఎయిమ్స్​కు తరలించారు.

    ఒడిశాలో పూరి జిల్లా బలంగా పోలీస్ స్టేషన్​ పరిధిలోని నువాగోపాల్​పూర్​ గ్రామ శివారులో 15 ఏళ్ల బాలికపై శనివారం ముగ్గురు దుండుగులు కిరోసిన్​ పోసి నిప్పంటించారు. దీంతో ఆమె కేకలు వేయడంతో స్థానికులు మంటలు ఆర్పి పోలీసుల సాయంతో భువనేశ్వర్​లోని ఎయిమ్స్​కు తరలించారు. ఈ ఘటనలో బాలిక శరీరం 75 శాతం కాలిపోయింది. దీంతో భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బర్న్ సెంటర్‌లో ఐసీయూ ఆమెకు చికిత్స అందించారు. అయితే ఆమె పరిస్థితి విషమించడంతో ఆదివారం విమానంలో ఢిల్లీ ఎయిమ్స్​కు తరలించారు.

    READ ALSO  Garibhrath Express | గరీబ్​రథ్​ ఎక్స్​ప్రెస్​లో మంటలు.. తప్పిన ప్రమాదం

    ప్రస్తుతం ఆమెను బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ బ్లాక్‌లోని బర్న్ ఐసీయూ చేర్చారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఆక్సిజన్ సపోర్టుపై వైద్యం అందిస్తున్నట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.

    Latest articles

    Bihar | మరో దారుణం.. కోపంతో భర్త నాలుక కొరికి మింగేసిన భార్య

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bihar : మహిళలు సున్నిత మనస్కులు అనేది పాత నానుడి.. వారు అనుకున్నది చేయడానికి ఎంత...

    Nandyal | భర్తను చంపి డోర్​ డెలివరీ చేసిన భార్య.. నంద్యాలలో ఘటన

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nandyal : మహిళలు సున్నిత మనస్కులు అనేది పాత నానుడి.. వారు అనుకున్నది చేయడానికి ఎంత...

    IAS Postings | ప్రభుత్వం కీలక నిర్ణయం.. పలువురు ఐఏఎస్​లకు సబ్​ కలెక్టర్లుగా పోస్టింగ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IAS Postings | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2023 బ్యాచ్ ఐఏఎస్...

    TOMCOM | ఇంజినీరింగ్​ విద్యార్థులకు గుడ్​న్యూస్​.. జపాన్​లో ఉద్యోగ అవకాశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TOMCOM | ఇంజినీరింగ్​ పూర్తి చేసిన విద్యార్థులకు టామ్​కామ్​ (TOMCOM) గుడ్​ న్యూస్​ చెప్పింది....

    More like this

    Bihar | మరో దారుణం.. కోపంతో భర్త నాలుక కొరికి మింగేసిన భార్య

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bihar : మహిళలు సున్నిత మనస్కులు అనేది పాత నానుడి.. వారు అనుకున్నది చేయడానికి ఎంత...

    Nandyal | భర్తను చంపి డోర్​ డెలివరీ చేసిన భార్య.. నంద్యాలలో ఘటన

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nandyal : మహిళలు సున్నిత మనస్కులు అనేది పాత నానుడి.. వారు అనుకున్నది చేయడానికి ఎంత...

    IAS Postings | ప్రభుత్వం కీలక నిర్ణయం.. పలువురు ఐఏఎస్​లకు సబ్​ కలెక్టర్లుగా పోస్టింగ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IAS Postings | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2023 బ్యాచ్ ఐఏఎస్...