ePaper
More
    Homeక్రైంNizamabad Police | ఆవులను ఎత్తుకెళ్తున్న ముఠా గుట్టురట్టు

    Nizamabad Police | ఆవులను ఎత్తుకెళ్తున్న ముఠా గుట్టురట్టు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Police | మత్తుమందు ఇంజిక్షన్లు ఇచ్చి ఆవులకు ఎత్తుకెళ్తున్న ముఠా గుట్టురట్టు చేశారు నిజామాబాద్ పోలీసులు nizamabad police.

    సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై ఉండే ఆవులను మత్తు మందు ఇచ్చి ఇన్నోవాలో ఎత్తుకెళ్తున్నారనే సమాచారంతో సీసీఎస్ ఇన్​స్పెక్టర్​ (CCS Inspector suresh) సురేశ్​ తన సిబ్బంది యాదగిరి, సుభాష్​, నీలేష్​, నరేశ్​లతో కలిసి నిఘా ఉంచారు. అనంతరం మహారాష్ట్రలోని (Maharashtra) దెగ్లూర్​లో ఆరుగురు నిందితులు సయ్యద్​ ఉమర్​, సయ్యద్​ ఆమేర్​, అబ్దుల్​ కలామ్​, సయ్యద్​ షోయబ్​, సమీర్​ అలీలను పట్టుకున్నారు. అనంతరం దెగ్లూర్​ పోలీసులకు (Deglur Police) అప్పగించినట్లు సీపీ వివరించారు.

    కాగా.. నిందితులు ఇన్నోవా వాహనానికి ప్రెస్, పోలీస్ స్టిక్కర్ అతికించి అర్ధరాత్రి ఆవులు చోరీకి పాల్పడేవారు. వాహనానికి స్టిక్కర్ ఉండడంతో ఇన్నాళ్లు ఎవరికీ చిక్కలేదు. సీసీ టీవీ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు.

    More like this

    SBI Notification | ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ కొలువులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : SBI Notification | బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌...

    Prices fallen drastically | కేజీ ఉల్లి రూ. 1.50.. టమాట రూ. 2.. భారీగా పడిపోయిన ధరలు.. ఎక్కడంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Prices fallen drastically : దేశమంతటా టమాట Tomato, ఉల్లి Onion ధరలు భగ్గుమంటుంటే.. ఆంధ్రప్రదేశ్...

    Vice President | ఉప రాష్ట్ర‌ప‌తిగా రాధాకృష్ణ‌న్ ప్ర‌మాణ స్వీకారం.. అభినందించిన రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President | భారతదేశ 15వ ఉప రాష్ట్ర‌ప‌తిగా చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ శుక్ర‌వారం...