Siddhula Gutta | చిరుత కలకలం.. సిద్దులగుట్టను పరిశీలించిన ఫారెస్ట్​ అధికారులు

అక్షరటుడే, ఆర్మూర్ : Siddhula Gutta | సిద్దుల గుట్టపై సోమవారం చిరుత పులి(Leopard) సంచారం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆర్మూర్​ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు(Forest officers) మంగళవారం గుట్ట ప్రాంతాలను సందర్శించారు. అనంతరం కోనేరు పరిసరాలను పరిశీలించారు. చిరుత సంచారాన్ని తెలుసుకునేందుకు ట్రాప్ కెమెరా(Trap Camera)లను ఏర్పాటు చేస్తున్నట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్(Forest Range Officer Srinivas) తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు […]

అక్షరటుడే, ఆర్మూర్ : Siddhula Gutta | సిద్దుల గుట్టపై సోమవారం చిరుత పులి(Leopard) సంచారం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆర్మూర్​ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు(Forest officers) మంగళవారం గుట్ట ప్రాంతాలను సందర్శించారు. అనంతరం కోనేరు పరిసరాలను పరిశీలించారు. చిరుత సంచారాన్ని తెలుసుకునేందుకు ట్రాప్ కెమెరా(Trap Camera)లను ఏర్పాటు చేస్తున్నట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్(Forest Range Officer Srinivas) తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు పలు సూచనలు చేశారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు సుమన్, చరణ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Related articles

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం.. హార్వర్డ్​లో ప్రసంగించే అవకాశం!

అక్షరటుడే, హైదరాబాద్​: CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Telangana Chief Minister Revanth Reddy కి అంతర్జాతీయ...

The Wedding of VIROSH : పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన విజయ్-రష్మిక.. ఎప్పుడంటే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: The Wedding of VIROSH | టాలివుడ్​ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక ఎట్టకేలకు తమ వివాహ బంధం వేడుకను ప్రకటించారు....

Flag march | బాన్సువాడలో ఫ్లాగ్​ మార్చ్​.. 19 మంది నిందితుల అరెస్టు

అక్షరటుడే, బాన్సువాడ: Flag march | కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను జిల్లా పోలీస్...

Hydraa Commissioner Ranganath | రూ.70 వేల కోట్లకు పైగా విలువైన 1,350 ఎకరాల స్థలాలను రక్షించాం : హైడ్రా కమిషనర్​ రంగనాథ్​

అక్షరటుడే, హైదరాబాద్​: Hydraa Commissioner Ranganath | గ్రేటర్​ హైదరాబాద్​లో ఇప్పటివరకు దాదాపు 1,350 ఎకరాల స్థలాలను కబ్జాదారుల కోరల నుంచి కాపాడినట్లు హైడ్రా కమిషనర్...