More
    Homeఆంధ్రప్రదేశ్​children missing | చెరువులో ఈతకు వెళ్లి ఐదుగురి చిన్నారుల గల్లంతు

    children missing | చెరువులో ఈతకు వెళ్లి ఐదుగురి చిన్నారుల గల్లంతు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: children missing : ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం Brahmangari Matham mandal మల్లెపల్లె చెరువులో ఐదుగురు పిల్లలు గల్లంతయ్యారు. ఈతకు వెళ్లిన తమ పిల్లలు ఇంటికి తిరిగి రాకపోవడంతో సాయంత్రం తల్లిదండ్రులు చెరువు వద్దకు చేరుకున్నారు. అక్కడ గట్టుపై ఉన్న దుస్తులను చూసి గల్లంతైనట్లుగా నిర్ధారించి, పోలీసులకు సమాచారం అందించారు.

    ఘటనా స్థలానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. గల్లంతైన పిల్లల కోసం గాలిస్తున్నారు. చీకటి పడటంతో అక్కడే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్​ప్రెస్ హైవే పనులు చేస్తున్న వాహనాలను చెరువు వద్దకు తీసుకొచ్చి, వాటి వెలుతురులో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన చరణ్, పార్థు, తరుణ్, హర్ష, దీక్షిత్ 12 ఏళ్లలోపు వారే. పిల్లలు కనిపించక పోవడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడి వారిని కలిచివేసింది.

    More like this

    Hyderabad Drug racket | హైదరాబాద్ నడిబొడ్డున డ్రగ్స్ కలకలం.. బడిలో తయారు చేస్తున్న ప్రిన్సిపల్​

    అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad Drug racket | విశ్వ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్​లో ఇటీవల వెలుగు చూస్తున్న డ్రగ్స్...

    Kakatiya University | కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kakatiya University : కాకతీయ యూనివర్సిటీ.. విద్యార్థుల ఘర్షణలకు అడ్డగా మారింది. తరచూ గొడవలు చెలరేగుతున్నాయి....

    Bihar election trains | తెలంగాణ మీదుగా బీహార్ ఎన్నికల రైళ్లు.. అవేమిటంటే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Bihar election trains | బీహార్​కు నూతన రైళ్లు, పొడిగింపుల పండుగ కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో...