ePaper
More
    HomeతెలంగాణChepa Prasadam | ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ

    Chepa Prasadam | ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chepa Prasadam | మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ (Hyderabad)​లోని నాంపల్లి ఎగ్జిబిషన్​ గ్రౌండ్ (Nampally Exhibition Ground)​లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఏటా మృగశిర కార్తె(Mrigashira Kaarthe) సందర్భంగా ప్రతి ఏటా బత్తిని గౌడ్​ కుటుంబ సభ్యులు చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధులతో బాధ పడుతున్న వారు చేప ప్రసాదం తీసుకోవడానికి భారీ సంఖ్యలో తరలి వచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా జనం తరలివస్తున్నారు. సుమారు ఐదు లక్షల మంది ప్రజలు చేప ప్రసాదం కోసం వస్తారని నిర్వాహకులు అంచనా వేశారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...