ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Fertilizers | రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలి

    Fertilizers | రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలి

    Published on

    అక్షరటుడే, భీమ్​గల్​: Fertilizers | రైతులకు ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలని డీపీవో(DPO Srinivas rao), మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు సూచించారు. పట్టణంలోని గ్రోమోర్ వ్యవసాయ ఎరువులు (Gromor Agricultural Fertilizers shops), విత్తనాల దుకాణాలను గురువారం తనిఖీ చేశారు. ఎరువులు, విత్తనాల నిల్వలను పరిశీలించారు. రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని, వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.

    Fertilizers | మండలస్థాయి అధికారులతో సమీక్ష

    తనిఖీ అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో (Madala Praja Parishad Office) అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రేషన్ కార్డులు (Ration shops), ఇందిరమ్మ ఇళ్లు (Indiramma houses), వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ శాఖల (Horticulture) పనులు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు, వనమహోత్సవం తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఎప్పటికప్పుడు పనులు వేగవంతంగా చేసి పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్, తహశీల్దార్​ షబ్బీర్, ఏవో లావణ్య, ఎంపీవో జావిద్, మెడికల్ ఆఫీసర్ అజయ్, ఏపీవో నరసయ్య, హార్టికల్చర్ అధికారి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

    More like this

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...

    MP Arvind | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MP Arvind | ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ (MP...

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...