ePaper
More
    HomeతెలంగాణHyderabad | ఔటర్​ రింగ్​ రోడ్డుపై ఘోర ప్రమాదం.. నలుగురి మృతి

    Hyderabad | ఔటర్​ రింగ్​ రోడ్డుపై ఘోర ప్రమాదం.. నలుగురి మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని ఔటర్​ రింగ్​ రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామను ఘోర రోడ్డు ప్రమాదం (Serious Road Accident) చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొంది.

    ఈ ప్రమాదంలో కారులోని మాలోత్ చందులాల్(29), గగులోత్ జనార్దన్(50), కావలి బాలరాజు (40) అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడగా.. ఆస్పత్రికి తరలించారు. ఆయన కూడా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అంబర్ పేట్ (Amberpet) నుంచి బోంగ్లూర్ వైపు వెళ్తుండగా ఆదిభట్ల ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు (Hyderabad Police) కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

    More like this

    CMRF Checks | బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

    అక్షరటుడే, ఆర్మూర్ : CMRF Checks | ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామానికి(Ramchandrapalli Village) చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న...

    Maoists | మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా తిరుపతి నియామకం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా జగిత్యాల...

    Super Six | “సూపర్ సిక్స్ – సూపర్ హిట్” బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి .. ఎవ‌రెవ‌రు హాజ‌రు కానున్నారంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Super Six | కూటమి ప్రభుత్వం ఏర్పాటు అనంతరం తొలిసారిగా అధికార పక్షం ఆధ్వర్యంలో...