ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMla Venkata Ramana Reddy | నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా చూడాలి

    Mla Venkata Ramana Reddy | నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా చూడాలి

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Mla Venkata Ramana Reddy | నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా చర్యలు చేపట్టాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి వ్యవసాయ అధికారులకు సూచించారు. సోమవారం ఆయన తన క్యాంప్​ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని వ్యవసాయ అధికారులతో సమీక్ష చేపట్టారు.

    ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు ఖరీఫ్ పంట విత్తనాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదన్నారు. అధికారులు రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచించారు. యూరియా, డీఏపీ వంటి ఎరువుల కొరత రాకుండా చూడాలన్నారు. రైతులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులదేనని తెలిపారు.

    More like this

    Sriram Sagar | ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరద

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్ (SRSP)​లోకి ఎగువ నుంచి ఇన్​ఫ్లో కొనసాగుతోంది....

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోదీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...