Homeజిల్లాలుకామారెడ్డిMla Laxmi Kantha Rao | వన మహోత్సవంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి

Mla Laxmi Kantha Rao | వన మహోత్సవంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్​: Mla Laxmi Kantha Rao | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. పెద్ద గొడప్​గల్​ మండలం జగన్నాథపల్లి గ్రామంలో శనివారం వనోమహోత్సవం–2‌025లో (Vanamahotsavam) భాగంగా మొక్కలు నాటారు.

Mla Laxmi Kantha Rao |  మొక్కలతోనే భవిష్యత్తు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్లు పెంచితేనే భవిష్యత్తులో మానవుల మనుగడ సాధ్యమవుతుందన్నారు. ప్రతిఒక్కరూ ఒకమొక్కను నాటడాన్ని లక్ష్యంగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థులను భాగస్వాములను చేసి మొక్కలు నాటించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు (Forest Department), కాంగ్రెస్​ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News