ePaper
More
    HomeతెలంగాణSuryapeta | రెచ్చిపోయిన దొంగలు.. 18 కిలోల బంగారం చోరీ

    Suryapeta | రెచ్చిపోయిన దొంగలు.. 18 కిలోల బంగారం చోరీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Suryapeta | దొంగలు రెచ్చిపోయారు. ఓ నగల దుకాణం(Jewellry Shop)లో చొరబడి భారీగా బంగారం(Heavy Gold) ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా(Suryapet District) కేంద్రంలో చోటు చేసుకుంది. సూర్యాపేటలోని సాయి సంతోషి నగల దుకాణంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. గ్యాస్​ కట్టర్​(Gas Cutter)తో షట్టర్​ ధ్వంసం చేసి దొంగలు దుకాణంలోకి చొరబడ్డారు. షాప్​లోని 18 కిలోల బంగారం, రూ.22 లక్షల నగదు చోరీ అయినట్లు యజమాని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

    More like this

    Maoists | మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా తిరుపతి నియామకం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా జగిత్యాల...

    Super Six | “సూపర్ సిక్స్ – సూపర్ హిట్” బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి .. ఎవ‌రెవ‌రు హాజ‌రు కానున్నారంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Super Six | కూటమి ప్రభుత్వం ఏర్పాటు అనంతరం తొలిసారిగా అధికార పక్షం ఆధ్వర్యంలో...

    Basketball Selections | రేపు బాస్కెట్​బాల్ సబ్ జూనియర్​​ క్రీడాకారుల ఎంపికలు

    అక్షరటుడే, ఇందూరు : Basketball Selections | జిల్లా బాస్కెట్​బాల్​ అసోసియేషన్(District Basketball Association) ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సబ్...