ePaper
More
    HomeతెలంగాణTelangana University | పీడీఎస్‌యూ పోరాట ఫలితంగానే తెయూలో ఇంజినీరింగ్‌ కోర్సులు

    Telangana University | పీడీఎస్‌యూ పోరాట ఫలితంగానే తెయూలో ఇంజినీరింగ్‌ కోర్సులు

    Published on

    అక్షరటుడే, డిచ్‌పల్లి: Telangana University | పీడీఎస్‌యూ పోరాట ఫలితంగానే తెయూలో ప్రభుత్వం ఇంజినీరింగ్‌ కోర్సులు ప్రవేశపెట్టిందని జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, సహాయ కార్యదర్శి ప్రిన్స్‌ అన్నారు. ఈ మేరకు శనివారం వర్సిటీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

    తెలంగాణ విశ్వవిద్యాలయంలో (Telangana University) ఇంజినీరింగ్‌ కోర్సులు (engineering courses) ప్రవేశ పెట్టాలని పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో అనేకసార్లు ఆందోళనలు చేపట్టిందన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులకు విన్నపాలు చేయడంతోపాటు ధర్నాలు చేపట్టిందన్నారు. వర్సిటీలో ఇంజినీరింగ్‌ కోర్సులు ప్రవేశపెడుతున్న సందర్భంగా బాలికలకు సరిపడా వసతిగృహం నిర్మించాలని, పూర్తిస్థాయిలో ఫ్యాకల్టీని నియమించాలని, డిమాండ్‌ ఉన్న ఉపాధి కోర్సులను ప్రవేశపెట్టడానికి వర్సిటీ అధికారులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో తెయూ నాయకులు రాకేష్, గౌతం రాజ్, రాజేందర్, రాము, తదితదిరులు పాల్గొన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...