ePaper
More
    Homeక్రైంEncounter | ఏవోబీలో ఎన్​కౌంటర్​.. నలుగురు మావోయిస్టుల మృతి

    Encounter | ఏవోబీలో ఎన్​కౌంటర్​.. నలుగురు మావోయిస్టుల మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Encounter | ఆంధ్ర ఒడిశా బోర్డర్​లో AOB ఏపీలోని అల్లూరి alluri జిల్లాలో బుధవారం భారీ ఎన్​కౌంటర్ encounter​ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.

    జీకే వీధి ఏజెన్సీలో gk street agency కూంబింగ్ చేపడుతుండగా ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఇందులో మావోయిస్టు కీలక నేత జగన్‌ అలియాస్‌ పండన్న ఉన్నాడు. ఆయనపై రూ.20 లక్షల రివార్డ్ ఉంది. మరో ఇద్దరు మావోయిస్టులు సంకు నాచికా, రమేష్‌ మృతి చెందినట్లు తెలిసింది. వారి నుంచి పోలీసులు ఏకే –47 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతంలో మావోల కోసం బలగాలు ఇంకా కూంబింగ్ coombing​ చేపడుతున్నాయి.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...