ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Pension | ప్రజల పెన్షన్ డబ్బుతో బెట్టింగ్‌ ఆడిన ఉద్యోగి

    Pension | ప్రజల పెన్షన్ డబ్బుతో బెట్టింగ్‌ ఆడిన ఉద్యోగి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Pension | ప్రజలకు పెన్షన్​ పంచమని ఇచ్చిన డబ్బులతో ఆన్​లైన్​ బెట్టింగ్​ (Online Betting) ఆడాడో ఉద్యోగి. ఈ ఘటన ఏపీలో చోటు చేసుకుంది.

    సత్యసాయి జిల్లా గుణేమోరుబాగల్ గ్రామం(Gunemorubagal village)లో చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రజలకు పంపిణీ చేయడానికి ఇచ్చిన రూ.1.70 లక్షలను సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లికార్జున (Secretariat Welfare Assistant Mallikarjuna) డబ్బులు పంపిణీ చేయలేదు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.

    దీంతో తమకు పెన్షన్ డబ్బుకు రావడం లేదని లబ్ధిదారులు ఆందోళన చెందారు. తీరా సదరు ఉద్యోగిని నిలదీయగా.. ఆన్​లైన్​ బెట్టింగ్​లో పెట్టి స్వాహా చేసినట్లు బయట పడింది. దీంతో పంచాయతీ కార్యదర్శి ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు(Police) విచారణ చేస్తున్నారు. ఇదేమైనా వృద్ధులు, మహిళలు నెలనెలా వచ్చే పెన్షన్ డబ్బుల కోసం ఎదురుచూపులు చూస్తుంటారు. కొందరు వాటితోనే నెలంతా నెట్టుకొస్తారు. ఇలా డబ్బులు కాజేయడంపై లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    More like this

    Free sewing machine training | వెల్లుట్లలో అందుబాటులోకి ఉచిత కుట్టుమిషన్ శిక్షణ.. 50 శాతం సబ్సిడీపై మిషన్​ల అందజేత

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Free sewing machine training : కామారెడ్డి Kamareddy జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల...

    Tirupati-Shirdi train | చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం సానుకూల స్పందన.. ఇకపై నిత్యం తిరుపతి – షిర్డీ రైలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tirupati-Shirdi train | తిరుపతి-షిర్డీ మధ్య నిత్యం ఎక్స్‌ప్రెస్‌​ రైలు నడపాలని ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh...

    tarpaulin covers Distribution | శిథిలావస్థకు చేరిన ఇళ్ల పరిశీలన.. బాధితులకు టార్పాలిన్​ల అందజేత

    అక్షరటుడే, కోటగిరి: tarpaulin covers Distribution | నిజామాబాద్​ జిల్లా Nizamabad district రూద్రూర్ మండల Rudrur mandal...