ePaper
More
    Homeక్రైంNizamabad City | రూ. 45 లక్షల ఏటీఎం సొమ్ముతో ఉద్యోగి పరార్​..?

    Nizamabad City | రూ. 45 లక్షల ఏటీఎం సొమ్ముతో ఉద్యోగి పరార్​..?

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad City | ఏటీఎం మిషన్లలో డిపాజిట్​ చేయాల్సిన రూ.45 లక్షలతో సెక్యూరిటీ ఏజెన్సీ ఉద్యోగి పరారైనట్లు తెలుస్తోంది.

    నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టలో (Yellammagutta) ఉన్న ఓ ఏజెన్సీలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్​ బ్యాంకులు ఏటీఎంలలో డబ్బులు డిపాజిట్​ చేసేందుకు సదరు ఏజెన్సీకి అప్పగిస్తారు. అయితే ఓ ప్రైవేట్​ బ్యాంక్​కు చెందిన సుమారు రూ.45 లక్షలను బోధన్​లోని ఏటీఎంలలో డిపాజిట్​ చేయాల్సి ఉంది. కాగా.. ఆ డబ్బును సెక్యూరిటీ ఏజెన్సీ ఉద్యోగి ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. ఈ ఘటనపై నాలుగో టౌన్​ పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

    More like this

    GST Reforms | ఏ కారు ధర ఎంత తగ్గుతుందంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST Reforms | జీఎస్టీ 2.0తో చాలా వస్తువుల ధరలు తగ్గబోతున్నాయి. దీంతో సామాన్యులకు...

    Kukatpally murder case | కాళ్లూచేతులు కట్టేసి.. కుక్కర్​తో తలపై బాది.. గొంతు కోసి.. కూకట్​పల్లిలో మహిళ దారుణ హత్య

    అక్షరటుడే, హైదరాబాద్: Kukatpally murder case : నమ్మకంగా ఉంటారనుకున్న ఇంట్లో పనివాళ్లే దారుణానికి ఒడిగట్టారు. ఇంటి యజమానురాలిని...

    Rain Alert | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం (Heavy Rain)...