- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad | రెవెన్యూ ఎంప్లాయీస్​ అసోసియేషన్​ కార్యవర్గం ఎన్నిక

Nizamabad | రెవెన్యూ ఎంప్లాయీస్​ అసోసియేషన్​ కార్యవర్గం ఎన్నిక

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nizamabad | రెవెన్యూ ఎంప్లాయీస్ (Revenue Employees)​ సర్వీసెస్ అసోసియేషన్​ జిల్లా కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు.

రాష్ట్ర కమిటీ నుంచి నారాయణరెడ్డి ఎన్నికల అధికారిగా, నిరంజన్​రావు ప్రత్యేక ఎన్నికల అధికారిగా వ్యహరించారు. కార్యవర్గ సభ్యులందరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రమణ్​కుమార్​, అసోసియేట్​ ప్రెసిడెంట్​గా శ్రీనివాస్​రావు, ఉపాధ్యక్షులుగా ప్రభు, శశి భూషణ్​, శైలజ, వినయ్​ సాగర్ ఎన్నికయ్యారు.

- Advertisement -

జనరల్​ సెక్రెటరీగా ప్రశాంత్​ కుమార్​, ఆర్గనైజింగ్​ సెక్రెటరీలుగా వసంత్​రావు, భరద్వాజ్​, సంయుక్త కార్యదర్శులుగా రాజశేఖర్​, సవిత, రాము, శ్రవణ్​కుమార్​, గంగరాజం, కోశాధికారిగా విజయ్​కాంత్ రావు ఎన్నికయ్యారు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, కలెక్టర్ కార్యాలయం డివిజన్ యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News