- Advertisement -
HomeUncategorizedEarthquake | ఇండోనేసియా దీవుల్లో భూకంపం.. ఇండోనేసియా, ఫిలిప్పిన్స్, మలేసియాపైనా ప్రభావం

Earthquake | ఇండోనేసియా దీవుల్లో భూకంపం.. ఇండోనేసియా, ఫిలిప్పిన్స్, మలేసియాపైనా ప్రభావం

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Earthquake : పసిఫిక్​ రింగ్​ ఆఫ్​ ఫైర్​ రెడ్​ జోన్​లో ఉన్న ఇండోనేసియా దీవులను మరోమారు భూకంపం కుదిపేసింది. భారత కాలమాన ప్రకారం.. సాయంత్రం 6:21 గంటలకు గోరంటాలో రీజెన్సీకి 165 కిలో మీటర్ల దూరంలో 108.4 కిలోమీటర్ల లోతులో భూకంపం ఏర్పడింది. దీని తీవ్రత రిక్టర్​ స్కేల్​పై 6.0గా నమోదైనట్లు యూఎస్​ జియోలాజికల్​ సర్వే  US Geological Survey  ప్రకటించింది. ఈ భూకంప ప్రభావం ఇండోనేసియా, ఫిలిప్పిన్స్, మలేసియా దేశాలపై పడింది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News