ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Earthquake | మళ్లీ కంపించిన భూమి

    Earthquake | మళ్లీ కంపించిన భూమి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Earthquake | తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భూమి కంపించింది. సోమవారం సాయంత్రం తెలంగాణలోని పలు జిల్లాలో కొన్ని సెకన్ల భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం ఏపీలోకి ప్రకాశం జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

    More like this

    Alumni reunion | 14న పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, భిక్కనూరు: Alumni reunion | మండలంలో జిల్లా పరిషత్​ బాలుర ఉన్నత పాఠశాల 1989–90 బ్యాచ్​ పదో...

    Yellareddy | అటవీ భూముల పరిశీలన

    అక్షర టుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మండలంలోని వెల్లుట్ల(Vellutla) శివారులోని హేమగిరి ప్రాంతంలో గల అటవీ భూములను...

    KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ అని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల...