అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Kanteshwar Temple | కార్తీకమాసం సందర్భంగా శివాలయాలన్నీ (Shiva temples) ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా మహిళలు ఆలయాల్లో సాయంకాలం వేళ దీపాలను వెలిగిస్తారు. నగంరలోని నీలకంఠేశ్వరాలయం (Neelkantheshwar Temple), శంభుని గుడిలో (Shambuni Temple) మహిళలు శనివారం సాయంత్రం ప్రత్యేకంగా దీపాలు వెలిగించారు.

Kanteshwar Temple | దీపాలు వెలిగించడం ద్వారా..
దీపాలను వెలిగించడం ద్వారా భక్తులు తమ కోరికలు నెరవేరాలనని కోరుకుంటుంటారు. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించాలని ఆ దేవదేవుడిని కోరుకుంటూ దీపాలు వెలిగిస్తారు. భక్తులు తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటూ ఆలయాల్లో దీపాలు పెడతారు.


