ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​D Srinivas | నగరంలో డీఎస్​ విగ్రహం ఏర్పాటు.. త్వరలో ఆవిష్కరణ

    D Srinivas | నగరంలో డీఎస్​ విగ్రహం ఏర్పాటు.. త్వరలో ఆవిష్కరణ

    Published on

    అక్షరటుడే, ఇందూరు: D Srinivas | దివంగత మాజీ మంత్రి డి.శ్రీనివాస్ (Late former minister D. Srinivas)​ విగ్రహాన్ని త్వరలో నగరంలో ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించి కంఠేశ్వర్​ బైపాస్​ వద్ద చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతేడాది జూన్​ 29న డీఎస్​ కన్నుమూసిన విషయం తెలిసిందే. తదనంతరం మున్సిపల్​ పాలకవర్గ సమావేశంలో నగరంలో డీఎస్​ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. దానికనుగుణంగా కంఠేశ్వర్​ బైపాస్​ చౌరస్తా (Kanteshwar Bypass Crossroads) వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

    D Srinivas | అమిత్​షా రానున్న నేపథ్యంలో..

    జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని (National Turmeric Board Central Office) ఇటీవల నిజామాబాద్​ నగరంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రూరల్​ క్యాంప్​ ఆఫీస్​ కార్యాలయాన్ని పసుపు బోర్డుకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా (Union Home Minister Amit Shah) రానున్నారు. ఆయన డీఎస్​ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...