ePaper
More
    Homeక్రైంNizamabad | మద్యం మత్తులో వీరంగం.. ట్రాఫిక్​ కానిస్టేబుల్​పై దాడి

    Nizamabad | మద్యం మత్తులో వీరంగం.. ట్రాఫిక్​ కానిస్టేబుల్​పై దాడి

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. ట్రాఫిక్​ పోలీసుల(Traffic Police)పై దాడి చేయడంతో పాటు రోడ్డుపై పడుకొని హంగామా చేశాడు.

    నిజామాబాద్ (Nizamabad) నగరంలోని కంఠేశ్వర్ (Kanteswar) ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు ఆదివారం సాయంత్రం డ్రంకన్​ డ్రైవ్(Drunk n Drive) ​ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నగరానికి చెందిన గౌతమ్​ రెడ్డి మద్యం తాగి బైక్​ నడుపుతూ దొరికాడు. బ్రీత్​ ఎనలైజర్​ పరీక్ష చేయడానికి యత్నించగా ట్రాఫిక్​ పోలీసులపై దాడి చేశాడు. దీంతో కానిస్టేబుల్​ శేఖర్​బాబు కంటికి గాయం అయింది. అంతేగాకుండా మత్తులో ఉన్న గౌతంరెడ్డి రోడ్డుపై పడుకొని హంగామా చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...