Homeజిల్లాలునిజామాబాద్​Eruvaka Foundation Award | జిల్లావాసికి ఏరువాక ఫౌండేషన్ అవార్డు

Eruvaka Foundation Award | జిల్లావాసికి ఏరువాక ఫౌండేషన్ అవార్డు

అక్షరటుడే, ఇందూరు: Eruvaka Foundation Award | జిల్లా కేంద్రంలోని పద్మా నగర్​కు చెందిన డాక్టర్ సింగం సుస్మిత ఏపీలోని ఏరువాక ఫౌండేషన్ వార్షిక అవార్డు (Eruvaka Foundation Award) అందుకుంది. ఉత్తమ సృజనాత్మక ఆలోచన విభాగం–2024 అవార్డుకు గాను ఆమెను ఎంపిక చేశారు.

పద్మా నగర్​కు చెందిన లావణ్య, పోశెట్టి దంపతుల కూతురు డాక్టర్ సుష్మిత పశ్చిమబెంగాల్​లోని బీదాన్ చంద్ర విశ్వవిద్యాలయంలో (Bidan Chandra University) వ్యవసాయ కీటక శాస్త్రంలో పీహెచ్​డీ చేశారు. ఆమెకు అవార్డు రావడంపై ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

Must Read
Related News