ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిCollector Nizamabad | వివాదాల పరిష్కారం భూభారతితో సాధ్యం

    Collector Nizamabad | వివాదాల పరిష్కారం భూభారతితో సాధ్యం

    Published on

    అక్షరటుడే, కోటగిరి:Collector Nizamabad | ప్రభుత్వం భూ వివాదాల పరిష్కారానికి ధరణి స్థానంలో భూభారతి(Bhubharati) చట్టం తీసుకొచ్చిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు(Collector Rajiv Gandhi Hanumanthu) పేర్కొన్నారు. కోటగిరి, పోతంగల్ ఉమ్మడి మండలాల రైతులతో మంగళవారం సాయిబాబా ఫంక్షన్ హాల్​లో చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూవివాదాలకు(Land Disputes) తావు లేకుండా రైతులకు పూర్తి యజమాన్య హక్కులు కల్పించేందుకు కొత్త చట్టం తీసుకొచ్చిందన్నారు. ప్రతి గ్రామానికి కొత్తగా రెవెన్యూ ఆఫీసర్లు(Revenue Officers) వస్తారని.. సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్​ వికాస్​ మహతో, తహశీల్దార్, గంగాధర్, ఇన్​ఛార్జి ఎంపీడీవో చందర్, అగ్రికల్చర్ ఆఫీసర్లు, అంగన్​వాడీ టీచర్లు రైతులు తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Supreme Court | నేపాల్, బంగ్లాదేశ్ అల్లర్లను ప్రస్తావించిన సుప్రీంకోర్టు.. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామన్న సీజేఐ గవాయ్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Supreme Court | భారతదేశ రాజ్యాంగం అత్యంత గొప్పదని, దాన్ని పట్ల ఎంతో గర్వంగా...

    Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాజంపేట ఎస్సైపై వేటు..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ఎస్పీ రాజేష్​ చంద్ర కొరడా ఝులిపించారు....

    Urban Company IPO | అర్బన్ కంపెనీ ఐపీఓకు భారీ రెస్పాన్స్.. గంటల వ్యవధిలోనే ఓవర్ సబ్ స్క్రిప్షన్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Urban Company IPO | యాప్ ఆధారిత సేవలు అందించే అర్బన్ కంపెనీ ఐపీవోకు...